మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- November 02, 2025
మనామా: మధ్యప్రాచ్య శాంతికి పాలస్తీనా స్టేట్ ఏర్పాటు అనేది అత్యవసరమని బహ్రెయిన్ స్పష్టం చేసింది. డిఫ్లొమసీ, ఎకానమీ, డిఫెన్స్ ద్వారా గల్ఫ్ ను సురక్షితంగా ఉంచడం ఎలా అనే థీమ్తో జరిగిన IISS మనామా డైలాగ్ 2025 రెండవ రోజు బహ్రెయిన్ ఫారిన్ మినిస్టర్ డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్జయానీ పాల్గొని ప్రసంగించారు.
గల్ఫ్ లో శాంతి మరియు భద్రత కోసం ప్రాంతీయ, అంతర్జాతీయ నాయకులు ఐక్యంగా కలిసి కట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గల్ఫ్ లో శాశ్వతంగా శాంతి నెలకొనడానికి పాలస్తీనా స్టేట్ ఏర్పాటు అనేది అత్యవసరమని స్పష్టం చేశారు. భద్రత, శాంతి అనేది ఏ ఒక్క దేశం కారణంగా సాధ్యం కాదని, ఇది ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్జయానీ తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









