మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- November 02, 2025
మనామా: మధ్యప్రాచ్య శాంతికి పాలస్తీనా స్టేట్ ఏర్పాటు అనేది అత్యవసరమని బహ్రెయిన్ స్పష్టం చేసింది. డిఫ్లొమసీ, ఎకానమీ, డిఫెన్స్ ద్వారా గల్ఫ్ ను సురక్షితంగా ఉంచడం ఎలా అనే థీమ్తో జరిగిన IISS మనామా డైలాగ్ 2025 రెండవ రోజు బహ్రెయిన్ ఫారిన్ మినిస్టర్ డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్జయానీ పాల్గొని ప్రసంగించారు.
గల్ఫ్ లో శాంతి మరియు భద్రత కోసం ప్రాంతీయ, అంతర్జాతీయ నాయకులు ఐక్యంగా కలిసి కట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గల్ఫ్ లో శాశ్వతంగా శాంతి నెలకొనడానికి పాలస్తీనా స్టేట్ ఏర్పాటు అనేది అత్యవసరమని స్పష్టం చేశారు. భద్రత, శాంతి అనేది ఏ ఒక్క దేశం కారణంగా సాధ్యం కాదని, ఇది ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్జయానీ తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!







