సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- November 02, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని అవినీతి నిరోధక సంస్థ (నజహా) అక్టోబర్ నెలలో 4,895 తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 478 మంది అనుమానితులను విచారించింది. ఇందులో అంతర్గత, మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణం, విద్య, ఆరోగ్యం మరియు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 100 మంది పౌరులు, నివాసితులను అదుపులోకి తీసుకున్నామని, వారిలో కొందరిని తరువాత బెయిల్పై విడుదల చేశామని అవినీతి నిరోధక సంస్థ తెలిపింది. వారు లంచం మరియు అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







