సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- November 02, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని అవినీతి నిరోధక సంస్థ (నజహా) అక్టోబర్ నెలలో 4,895 తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 478 మంది అనుమానితులను విచారించింది. ఇందులో అంతర్గత, మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణం, విద్య, ఆరోగ్యం మరియు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 100 మంది పౌరులు, నివాసితులను అదుపులోకి తీసుకున్నామని, వారిలో కొందరిని తరువాత బెయిల్పై విడుదల చేశామని అవినీతి నిరోధక సంస్థ తెలిపింది. వారు లంచం మరియు అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







