సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- November 02, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని అవినీతి నిరోధక సంస్థ (నజహా) అక్టోబర్ నెలలో 4,895 తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 478 మంది అనుమానితులను విచారించింది. ఇందులో అంతర్గత, మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణం, విద్య, ఆరోగ్యం మరియు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 100 మంది పౌరులు, నివాసితులను అదుపులోకి తీసుకున్నామని, వారిలో కొందరిని తరువాత బెయిల్పై విడుదల చేశామని అవినీతి నిరోధక సంస్థ తెలిపింది. వారు లంచం మరియు అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









