సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- November 02, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని అవినీతి నిరోధక సంస్థ (నజహా) అక్టోబర్ నెలలో 4,895 తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 478 మంది అనుమానితులను విచారించింది. ఇందులో అంతర్గత, మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణం, విద్య, ఆరోగ్యం మరియు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 100 మంది పౌరులు, నివాసితులను అదుపులోకి తీసుకున్నామని, వారిలో కొందరిని తరువాత బెయిల్పై విడుదల చేశామని అవినీతి నిరోధక సంస్థ తెలిపింది. వారు లంచం మరియు అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







