మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- November 03, 2025
దోహా: ఖతార్ లో అందరికి సుపరిచితమైన మెట్రాష్ యాప్ లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై పౌరులు మరియు నివాసితులు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సంబంధించిన జరిమానాలు చెల్లించడానికి వీలు కల్పించింది. నవంబర్ 2 నుండి ఈ సర్వీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీనిని ఖతార్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, అంతర్గత మంత్రిత్వ శాఖలోని వెర్డిక్ట్ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ సహకారంతో అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ కొత్త ఫీచర్ తో కలిపి మెట్రాష్ అప్లికేషన్లో ఉచితంగా అందుబాటులో ఉన్న సర్వీసుల సంఖ్య 400 దాటింది. వినియోగదారులకు సురక్షితమైన మరియు ఎన్క్రిప్టెడ్ సేవలను అందిస్తున్నట్లు మెట్రాష్ యాప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









