మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- November 03, 2025
దోహా: ఖతార్ లో అందరికి సుపరిచితమైన మెట్రాష్ యాప్ లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై పౌరులు మరియు నివాసితులు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సంబంధించిన జరిమానాలు చెల్లించడానికి వీలు కల్పించింది. నవంబర్ 2 నుండి ఈ సర్వీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీనిని ఖతార్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, అంతర్గత మంత్రిత్వ శాఖలోని వెర్డిక్ట్ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ సహకారంతో అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ కొత్త ఫీచర్ తో కలిపి మెట్రాష్ అప్లికేషన్లో ఉచితంగా అందుబాటులో ఉన్న సర్వీసుల సంఖ్య 400 దాటింది. వినియోగదారులకు సురక్షితమైన మరియు ఎన్క్రిప్టెడ్ సేవలను అందిస్తున్నట్లు మెట్రాష్ యాప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!







