రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- November 03, 2025
రియాద్: రియాద్, తబుక్ మరియు మక్కా ప్రాంతాలలో సైరన్ వ్యవస్థను పరీక్షించారు. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది.
రియాద్ లోని దిరియా, అల్-ఖార్జ్ మరియు అల్-దిలామ్ గవర్నరేట్లు, తబుక్ లోని గవర్నరేట్లు మరియు మక్కా లోని జెడ్డా మరియు తువాల్ గవర్నరేట్లలో సైరన్లను మోగించారు. ఈ ట్రయల్ కమ్యూనిటీ అవగాహన పెంచడంతో పాటు హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని మరియు అత్యవసర పరిస్థితుల్లో నివాసితులను అప్రమత్తం చేయడానికి వారి సంసిద్ధతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









