బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
- November 04, 2025
మనామా: బహ్రెయిన్ లో 52 ఫేక్ కంపెనీలో 138 వర్క్ పర్మిట్లు దుర్వినియోగం అయ్యాయని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) వెల్లడించింది. వర్క్ పర్మిట్ల దుర్వినియోగానికి సంబంధించిన ఈ హై-ప్రొఫైల్ కేసులో రెండవ మైనర్ క్రిమినల్ కోర్టు ఐదుగురు వ్యక్తులకు శిక్ష విధించినట్లు తెలిపారు.
ముగ్గురు నిందితులకు మూడు నెలల జైలు శిక్ష విధించారు. వారి శిక్షలు పూర్తయ్యాక బహ్రెయిన్ నుండి బహిష్కరించాలని ఆదేశించిందన్నారు. దీంతోపాటు చట్టవిరుద్ధంగా వర్క్ పర్మిట్లను పొందిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించిన ఐదుగురికి సమిష్టిగా మొత్తం BHD 138,000 జరిమానా విధించింది. 50 వాణిజ్య రిజిస్ట్రేషన్లు ఒకే చిరునామాలో తమ విచారణలో బయటపడిందని లేబర్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







