సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
- November 04, 2025
మస్కట్: అల్ బురైమి గవర్నరేట్లోని సైక్ పాస్ వద్ద తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపును ప్రారంభించారు. ఈ మేరకు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) సైక్-హఫీత్ రోడ్డు వాహనదారులను అలెర్ట్ చేసింది.
ఒమన్ - యూఏఈ మధ్య కొనసాగుతున్న రైల్వే కనెక్షన్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ట్రక్కు డ్రైవర్లు క్వారీస్ రోడ్డు (ట్రక్స్ రోడ్డు)ను ఉపయోగించాలని, ట్రాఫిక్ గైడ్ లైన్స్ కు పాటించాలని ఉత్తర్వుల్లో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









