సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
- November 04, 2025
మస్కట్: అల్ బురైమి గవర్నరేట్లోని సైక్ పాస్ వద్ద తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపును ప్రారంభించారు. ఈ మేరకు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) సైక్-హఫీత్ రోడ్డు వాహనదారులను అలెర్ట్ చేసింది.
ఒమన్ - యూఏఈ మధ్య కొనసాగుతున్న రైల్వే కనెక్షన్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ట్రక్కు డ్రైవర్లు క్వారీస్ రోడ్డు (ట్రక్స్ రోడ్డు)ను ఉపయోగించాలని, ట్రాఫిక్ గైడ్ లైన్స్ కు పాటించాలని ఉత్తర్వుల్లో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







