సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- November 04, 2025
రియాద్: సౌదీ అరేబియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించాడు. పర్వత ప్రాంతాల్లో అక్రమ పదార్థాల కొనుగోలు విషయంలో మృతుడికి, నిందితులు మధ్య ఆర్థిక వివాదం తలెత్తించింది. దీంతో సంయనం కోల్పోయిన ఇథియోపియన్ జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భారతీయులు అక్కడికక్కడే మరణించాడని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారులు నిర్వహించిన దర్యాప్తులో ఇద్దరు ఇథియోపియన్ నేరస్థులు నిషేధిత పదార్థాలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వామ్యులని నిర్ధారణ అయిందని వెల్లడించారు.
అయితే, ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. ఈ ఘటనపై సౌదీ అరేబియాలో భారత రాయబార కార్యాలయం ఇప్పిటివరకు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









