సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- November 04, 2025
రియాద్: సౌదీ అరేబియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించాడు. పర్వత ప్రాంతాల్లో అక్రమ పదార్థాల కొనుగోలు విషయంలో మృతుడికి, నిందితులు మధ్య ఆర్థిక వివాదం తలెత్తించింది. దీంతో సంయనం కోల్పోయిన ఇథియోపియన్ జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భారతీయులు అక్కడికక్కడే మరణించాడని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారులు నిర్వహించిన దర్యాప్తులో ఇద్దరు ఇథియోపియన్ నేరస్థులు నిషేధిత పదార్థాలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వామ్యులని నిర్ధారణ అయిందని వెల్లడించారు.
అయితే, ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. ఈ ఘటనపై సౌదీ అరేబియాలో భారత రాయబార కార్యాలయం ఇప్పిటివరకు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







