సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- November 04, 2025
రియాద్: సౌదీ అరేబియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించాడు. పర్వత ప్రాంతాల్లో అక్రమ పదార్థాల కొనుగోలు విషయంలో మృతుడికి, నిందితులు మధ్య ఆర్థిక వివాదం తలెత్తించింది. దీంతో సంయనం కోల్పోయిన ఇథియోపియన్ జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భారతీయులు అక్కడికక్కడే మరణించాడని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారులు నిర్వహించిన దర్యాప్తులో ఇద్దరు ఇథియోపియన్ నేరస్థులు నిషేధిత పదార్థాలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వామ్యులని నిర్ధారణ అయిందని వెల్లడించారు.
అయితే, ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. ఈ ఘటనపై సౌదీ అరేబియాలో భారత రాయబార కార్యాలయం ఇప్పిటివరకు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







