ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలు నేడు...

- July 23, 2016 , by Maagulf
ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలు నేడు...

సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలు నేడు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ఆదివారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాలు సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com