బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- November 07, 2025
మనామా: మలేషియా-బహ్రెయిన్ మధ్య దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మలేషియా కింగ్ సుల్తాన్ ఇబ్రహీం ఇబ్ని అల్మర్హుమ్ సుల్తాన్ ఇస్కందర్తో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పలు కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
అంతకుముందు బహ్రెయిన్, మలేషియా మధ్య సన్నిహిత వ్యూహాత్మక సంబంధాల పురోగతిని ఇరు దేశాల రాయబారులు సమీక్షించారు. అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి వివిధ రంగాలలో సహకారాన్ని విస్తరించే అవకాశాలను చర్చించారు. వారు ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై తమ వైఖరులను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ







