ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- November 08, 2025
మనామాః బహ్రెయిన్లోని మలప్పురం జిల్లా ఫోరం (MDF) తన వార్షిక ఓనం వేడుక 'ఓన నిలవ్ 2025'ను మనామాలోని కె-సిటీ హాల్లో ఘనంగా నిర్వహించింది. బషీర్ అంబాలాయి ఆధ్వర్యంలో న్యూ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపీనాథ్ మీనన్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా మలప్పురం వాసులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వేడుకల్లో భాగంగా భారత రాష్ట్రాల్లోన వివిధ సాంస్కృతిక ప్రదర్శన చేశారు.
తాజా వార్తలు
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..







