ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- November 08, 2025
మనామాః బహ్రెయిన్లోని మలప్పురం జిల్లా ఫోరం (MDF) తన వార్షిక ఓనం వేడుక 'ఓన నిలవ్ 2025'ను మనామాలోని కె-సిటీ హాల్లో ఘనంగా నిర్వహించింది. బషీర్ అంబాలాయి ఆధ్వర్యంలో న్యూ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపీనాథ్ మీనన్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా మలప్పురం వాసులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వేడుకల్లో భాగంగా భారత రాష్ట్రాల్లోన వివిధ సాంస్కృతిక ప్రదర్శన చేశారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









