కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!

- November 08, 2025 , by Maagulf
కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!

కువైట్ః కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయబార కార్యాలయ ప్రాంగణంలో జాతీయ గీతాన్ని ఆలపించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద వందేమాతరం చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపేలా ఏడాది పొడవునా జరిగే స్మారక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.  
అంతకుముందు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  స్మారక నాణేలు మరియు ప్రత్యేక తపాలా స్టాంప్ ను విడుదల చేయడం ద్వారా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన vandemataram150.in పోర్టల్‌ను కూడా ఆవిష్కరించారు.  పౌరులు జాతీయ గీతాన్ని పాడుతూ వారి వీడియోలను అప్‌లోడ్ చేసి, భాగస్వామ్య ధృవీకరణ పత్రాన్ని పొందాలని పిలుపునిచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com