కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- November 08, 2025
కువైట్ః కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయబార కార్యాలయ ప్రాంగణంలో జాతీయ గీతాన్ని ఆలపించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద వందేమాతరం చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపేలా ఏడాది పొడవునా జరిగే స్మారక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
అంతకుముందు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణేలు మరియు ప్రత్యేక తపాలా స్టాంప్ ను విడుదల చేయడం ద్వారా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన vandemataram150.in పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. పౌరులు జాతీయ గీతాన్ని పాడుతూ వారి వీడియోలను అప్లోడ్ చేసి, భాగస్వామ్య ధృవీకరణ పత్రాన్ని పొందాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







