కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- November 08, 2025
కువైట్ః కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయబార కార్యాలయ ప్రాంగణంలో జాతీయ గీతాన్ని ఆలపించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద వందేమాతరం చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపేలా ఏడాది పొడవునా జరిగే స్మారక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
అంతకుముందు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణేలు మరియు ప్రత్యేక తపాలా స్టాంప్ ను విడుదల చేయడం ద్వారా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన vandemataram150.in పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. పౌరులు జాతీయ గీతాన్ని పాడుతూ వారి వీడియోలను అప్లోడ్ చేసి, భాగస్వామ్య ధృవీకరణ పత్రాన్ని పొందాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









