కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- November 08, 2025
కువైట్ః కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయబార కార్యాలయ ప్రాంగణంలో జాతీయ గీతాన్ని ఆలపించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద వందేమాతరం చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపేలా ఏడాది పొడవునా జరిగే స్మారక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
అంతకుముందు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణేలు మరియు ప్రత్యేక తపాలా స్టాంప్ ను విడుదల చేయడం ద్వారా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన vandemataram150.in పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. పౌరులు జాతీయ గీతాన్ని పాడుతూ వారి వీడియోలను అప్లోడ్ చేసి, భాగస్వామ్య ధృవీకరణ పత్రాన్ని పొందాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







