సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- November 09, 2025
రియాద్ః సౌదీ నేషనల్ సైబర్ భద్రతా అథారిటీ సైబర్ నేరాలను నివేదించే వారికి ప్రోత్సాహక బహుమతులను ప్రకటించింది. గరిష్టంగా రివార్డులు SR50,000 వరకు లేదా వసూలు చేసిన జరిమానాలో ఒక శాతం వరకు ఉంటాయరి తోలినింది, అథారిటీ గవర్నర్ తన సిబ్బందిలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. రివార్డులకు విజిల్బ్లోయర్ల అర్హతను నిర్ణయించడానికి మరియు నిబంధనలకు అనుగుణంగా రివార్డు మొత్తాన్ని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ ను అథారిటీ సర్వే ప్లాట్ఫామ్లో వెల్లడించింది. అయితే, రివార్డ్ను పొందడానికి విజిల్బ్లోయర్ అథారిటీ ఉద్యోగి కాకూడదని, లేదా అతని/ఆమె జీవిత భాగస్వామి, అత్తమామ మరియు బంధువు కాకూడదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!









