సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- November 09, 2025
రియాద్ః సౌదీ నేషనల్ సైబర్ భద్రతా అథారిటీ సైబర్ నేరాలను నివేదించే వారికి ప్రోత్సాహక బహుమతులను ప్రకటించింది. గరిష్టంగా రివార్డులు SR50,000 వరకు లేదా వసూలు చేసిన జరిమానాలో ఒక శాతం వరకు ఉంటాయరి తోలినింది, అథారిటీ గవర్నర్ తన సిబ్బందిలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. రివార్డులకు విజిల్బ్లోయర్ల అర్హతను నిర్ణయించడానికి మరియు నిబంధనలకు అనుగుణంగా రివార్డు మొత్తాన్ని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ ను అథారిటీ సర్వే ప్లాట్ఫామ్లో వెల్లడించింది. అయితే, రివార్డ్ను పొందడానికి విజిల్బ్లోయర్ అథారిటీ ఉద్యోగి కాకూడదని, లేదా అతని/ఆమె జీవిత భాగస్వామి, అత్తమామ మరియు బంధువు కాకూడదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







