ఫిల్మ్‌నగర్ ప్రమాదఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

- July 24, 2016 , by Maagulf
ఫిల్మ్‌నగర్ ప్రమాదఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ ప్రమాదఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సానుబూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సహాయచర్యల్లో పాల్గొనాలని స్థానిక టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com