ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- November 12, 2025
మస్కట్: తమ దేశానికి చెందిన తోటి ప్రవాసిని మోసం చేసిన కేసులో ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. సహమ్లోని విలాయత్లోని వారి నివాసంలో తోటి ప్రవాసిని నిర్బంధించిన ఆసియా జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు తమకు డబ్బులు బాకీ ఉన్నాడని పేర్కొంటూ, అతడిని విడుదల చేయడం కోసం డబ్బు చెల్లించమని స్వదేశంలో అతని కుటుంబ సభ్యులను సంప్రదించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమాండ్ తెలిపింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









