ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- November 12, 2025
దుబాయ్: యూఏఈలో ఈ వారం ప్రారంభంలో భవనం పై నుంచి పడి ఒక భారతీయ యువకుడు మృతి చెందాడు. దక్షిణ భారత రాష్ట్రమైన కేరళకు చెందిన మిషాల్ మొహమ్మద్ దుబాయ్లోని తన బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ విషాద ప్రమాదం జరిగింది.
ఈ కేసును ఫాలో అవుతున్న సామాజిక కార్యకర్త M.K. ప్రకారం, 19 ఏళ్ల ఆ యువకుడికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. “అతను తన బంధువుల కుటుంబంతో కలిసి హోర్ అల్ అంజ్లోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. భవనం యొక్క మూడవ అంతస్తు టెర్రస్ నుండి, విమానాలు దగ్గరగా కనిపించాయి. అతను దాని ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పి భవనం పై నుండి పడిపోయాడు.” అన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రషీద్ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అతను మరణించాడని వారు తెలిపారు.
మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన లాంఛనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









