ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- November 12, 2025
దుబాయ్: యూఏఈలో ఈ వారం ప్రారంభంలో భవనం పై నుంచి పడి ఒక భారతీయ యువకుడు మృతి చెందాడు. దక్షిణ భారత రాష్ట్రమైన కేరళకు చెందిన మిషాల్ మొహమ్మద్ దుబాయ్లోని తన బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ విషాద ప్రమాదం జరిగింది.
ఈ కేసును ఫాలో అవుతున్న సామాజిక కార్యకర్త M.K. ప్రకారం, 19 ఏళ్ల ఆ యువకుడికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. “అతను తన బంధువుల కుటుంబంతో కలిసి హోర్ అల్ అంజ్లోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. భవనం యొక్క మూడవ అంతస్తు టెర్రస్ నుండి, విమానాలు దగ్గరగా కనిపించాయి. అతను దాని ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పి భవనం పై నుండి పడిపోయాడు.” అన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రషీద్ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అతను మరణించాడని వారు తెలిపారు.
మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన లాంఛనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









