ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- November 12, 2025
దుబాయ్: యూఏఈలో ఈ వారం ప్రారంభంలో భవనం పై నుంచి పడి ఒక భారతీయ యువకుడు మృతి చెందాడు. దక్షిణ భారత రాష్ట్రమైన కేరళకు చెందిన మిషాల్ మొహమ్మద్ దుబాయ్లోని తన బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ విషాద ప్రమాదం జరిగింది.
ఈ కేసును ఫాలో అవుతున్న సామాజిక కార్యకర్త M.K. ప్రకారం, 19 ఏళ్ల ఆ యువకుడికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. “అతను తన బంధువుల కుటుంబంతో కలిసి హోర్ అల్ అంజ్లోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. భవనం యొక్క మూడవ అంతస్తు టెర్రస్ నుండి, విమానాలు దగ్గరగా కనిపించాయి. అతను దాని ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పి భవనం పై నుండి పడిపోయాడు.” అన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రషీద్ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అతను మరణించాడని వారు తెలిపారు.
మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన లాంఛనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







