దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- November 14, 2025
దోహా: ఫార్మా కంపెనీలు మెడిసిన్ ఉత్పత్తుల గురించి అవసరమైన సమాచారాన్ని బ్రెయిలీలో ప్యాకేజింగ్పై ముద్రించాలని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. నవంబర్ 2027 నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని మెడిసిన్ ఉత్పత్తులకు ఇది తప్పనిసరి అని తెలిపారు. మెడిసిన్ పేరు, అందులోని కెమికల్ కాంబినేషన్స్ వివరాలను తప్పనిసరిగా మెడిసిన్స్ పై అరబిక్ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ బ్రెయిలీలో ముద్రించి, ప్రచురించాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలో హెల్త్కేర్ రెగ్యులేటరీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ ఘనిమ్ అలీ అల్ మన్నాయ్ తెలిపాడు. ఈ నిర్ణయం అంధులు లేదా దృష్టి లోపం ఉన్నవారికి మెడిసిన్ ఉత్పత్తులను సురక్షితంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుందని డాక్టర్ అల్ మన్నాయ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









