కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- November 14, 2025
కువైట్: కువైట్ లో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన 8 ట్రావెల్ కంపెనీలు, ఒక ఎయిర్ లైన్ పై జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు తీసుకుంది. ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టిన డీజీసీఏ అధికారులు సదరు కంపెనీలకు భారీగా ఫైన్స్ వేశారు.
ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ అబ్దుల్లా ఫడౌస్ అల్-రాజి అధ్యక్షత ఫిర్యాదులు మరియు మధ్యవర్తిత్వ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో అనేక ఫిర్యాదులను సమీక్షించి చర్చించారు. విమాన రవాణా మార్కెట్లోని చట్టపరమైన ఉల్లంఘనలను కఠినంగా వ్యవహారిస్తామని పేర్కొన్నారు. అందరూ కచ్చితంగా సురక్షితమైన ప్రయాణానికి సంబంధిత చట్టాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









