మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- November 14, 2025
మనామా: మీడియాలో కొన్ని దేశాలు మరియు వాటి నాయకుల గురించి తప్పుడు, అభ్యంతరకరమైన ప్రకటనలు చేసిన వ్యక్తిని బహ్రెయిన్ సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ప్రకటనలు ప్రజలలో తిరుగుబాటులు ప్రేరేపించేలా ఉన్నాయని ఫిర్యాదు రావడంతో అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టరేట్ పేర్కొన్నది. అరెస్టయిన వ్యక్తిపై ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించిందని తెలిపింది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









