మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- November 14, 2025
మనామా: మీడియాలో కొన్ని దేశాలు మరియు వాటి నాయకుల గురించి తప్పుడు, అభ్యంతరకరమైన ప్రకటనలు చేసిన వ్యక్తిని బహ్రెయిన్ సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ప్రకటనలు ప్రజలలో తిరుగుబాటులు ప్రేరేపించేలా ఉన్నాయని ఫిర్యాదు రావడంతో అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టరేట్ పేర్కొన్నది. అరెస్టయిన వ్యక్తిపై ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించిందని తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..







