బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- November 15, 2025
మనామాః బహ్రెయిన్లోని రాజస్థానీయులు (RIB) అమ్వాజ్ దీవులలోని ఆర్ట్ హోటల్లో దీపావళి మిలన్ 2025ను ఘనంగా జరుపుకున్నారు. బహ్రెయిన్ రాజ్యానికి భారత రాయబారి వినోద్ కె. జాకబ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయ రాజస్థానీ అలంకరణతో ఉత్సాహంగా ఉన్న ఈ వేదిక ఈ ప్రాంతం యొక్క గొప్ప సంస్కృతిని ప్రతిబింబించింది.
తన ప్రసంగంలో జాకబ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థానీ సమాజం చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని కూడా గుర్తు చేశారు. రాజస్థాన్ ఫౌండేషన్ (దుబాయ్ చాప్టర్) అధ్యక్షుడు అమ్రారామ్ జాంగిద్ మరియు సౌదీ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ చిరస్మరణీయ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి RIB చైర్మన్ రమేష్ పాటిదార్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







