బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- November 15, 2025
మనామాః బహ్రెయిన్లోని రాజస్థానీయులు (RIB) అమ్వాజ్ దీవులలోని ఆర్ట్ హోటల్లో దీపావళి మిలన్ 2025ను ఘనంగా జరుపుకున్నారు. బహ్రెయిన్ రాజ్యానికి భారత రాయబారి వినోద్ కె. జాకబ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయ రాజస్థానీ అలంకరణతో ఉత్సాహంగా ఉన్న ఈ వేదిక ఈ ప్రాంతం యొక్క గొప్ప సంస్కృతిని ప్రతిబింబించింది.
తన ప్రసంగంలో జాకబ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థానీ సమాజం చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని కూడా గుర్తు చేశారు. రాజస్థాన్ ఫౌండేషన్ (దుబాయ్ చాప్టర్) అధ్యక్షుడు అమ్రారామ్ జాంగిద్ మరియు సౌదీ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ చిరస్మరణీయ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి RIB చైర్మన్ రమేష్ పాటిదార్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









