ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- November 17, 2025
దోహా: ఖతార్ మ్యూజియంలు 2025 రువాద్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమంలో భాగంగా ఫైర్ స్టేషన్ ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ (AIR)లో రెండు ప్రదర్శనలను ప్రారంభించాయి. ఇందులో ఖతార్కు చెందిన ఇద్దరు ప్రముఖ కళాకారుల అద్భుత సృష్టి ఉన్నాయి.
"అండ్ థెన్, ఎ రిటర్న్" అనే టైటిల్ తో మొదటిది ఖతార్ కళాకారిణి ఫాత్మా అల్ నైమిని ప్రదర్శనలు ఉండగా, రెండవది "వాట్ రిమైన్స్ టు బి సీన్" అనే టైటిల్ తో పాలస్తీనియన్ కళాకారిణి డాక్టర్ ఐసా దీబీ ప్రదర్శన ఉంది. రెండు ప్రదర్శనలు నవంబర్ 13 నుండి డిసెంబర్ 13 వరకు జరుగుతాయి. 2021లో ప్రారంభించబడిన రువాద్ రెసిడెన్సీ ఖతార్లోని కళాకారులకు మద్దతు ఇస్తుంది.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









