ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- November 17, 2025
దోహా: ఖతార్ మ్యూజియంలు 2025 రువాద్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమంలో భాగంగా ఫైర్ స్టేషన్ ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ (AIR)లో రెండు ప్రదర్శనలను ప్రారంభించాయి. ఇందులో ఖతార్కు చెందిన ఇద్దరు ప్రముఖ కళాకారుల అద్భుత సృష్టి ఉన్నాయి.
"అండ్ థెన్, ఎ రిటర్న్" అనే టైటిల్ తో మొదటిది ఖతార్ కళాకారిణి ఫాత్మా అల్ నైమిని ప్రదర్శనలు ఉండగా, రెండవది "వాట్ రిమైన్స్ టు బి సీన్" అనే టైటిల్ తో పాలస్తీనియన్ కళాకారిణి డాక్టర్ ఐసా దీబీ ప్రదర్శన ఉంది. రెండు ప్రదర్శనలు నవంబర్ 13 నుండి డిసెంబర్ 13 వరకు జరుగుతాయి. 2021లో ప్రారంభించబడిన రువాద్ రెసిడెన్సీ ఖతార్లోని కళాకారులకు మద్దతు ఇస్తుంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







