ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- November 17, 2025
దోహా: ఖతార్ మ్యూజియంలు 2025 రువాద్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమంలో భాగంగా ఫైర్ స్టేషన్ ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ (AIR)లో రెండు ప్రదర్శనలను ప్రారంభించాయి. ఇందులో ఖతార్కు చెందిన ఇద్దరు ప్రముఖ కళాకారుల అద్భుత సృష్టి ఉన్నాయి.
"అండ్ థెన్, ఎ రిటర్న్" అనే టైటిల్ తో మొదటిది ఖతార్ కళాకారిణి ఫాత్మా అల్ నైమిని ప్రదర్శనలు ఉండగా, రెండవది "వాట్ రిమైన్స్ టు బి సీన్" అనే టైటిల్ తో పాలస్తీనియన్ కళాకారిణి డాక్టర్ ఐసా దీబీ ప్రదర్శన ఉంది. రెండు ప్రదర్శనలు నవంబర్ 13 నుండి డిసెంబర్ 13 వరకు జరుగుతాయి. 2021లో ప్రారంభించబడిన రువాద్ రెసిడెన్సీ ఖతార్లోని కళాకారులకు మద్దతు ఇస్తుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







