బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- November 17, 2025
మనామా: బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్ కానున్నాయి. వీసా ట్రాన్స్ ఫర్ ఫీ వసూలు, రెసిడెన్సీ రద్దుల కోసం ఇంటీరియర్ మినిస్ట్రీ, నేషనల్ పాస్ పోర్ట్ మినిస్ట్రీ, లేబర్ మార్కెట్ అథారిటీ కొత్త చట్టంపై సంతకాలు చేశాయి.
ప్రభుత్వ సంస్థలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి, మెరుగైన సేవలను మెరుగుపరచడానికి కొత్త చట్టం సహకరిస్తుందని ఆయా మినిస్ట్రీస్ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతమైన, మరింత ఈజీగా సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే, సేవల్లో నాణ్యతను పెంచడానికి, మరింత పారదర్శకతను పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. ఇది ప్రభుత్వ పనితీరును మెరుగు పరచడానికి అధునాతనమైన డిజిటల్ వ్యవస్థలను అందిస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









