యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- November 17, 2025
యూఏఈ: యూఏఈలో ఈద్ అల్ ఎతిహాద్ ను పురస్కరించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 4 రోజులపాటు సెలవులు ప్రకటించారు.
డిసెంబర్ 1, 2 వ తేదీన ప్రభుత్వ రంగ ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటించగా, డిసెంబర్ 3న ప్రభుత్వ కార్యాలయాలు పునర్ ప్రారంభం అవుతాయి. అంతకుముందు నవంబర్ 29, 30 వ తేదీ సెలవులతో కలిపి నాలుగు రోజుల వీకెండ్ ఉద్యోగులకు లభిస్తుంది.
డిసెంబర్ 2, 1971న ఏడు ఎమిరేట్లు కలిసి యూఏఈగా ఏర్పడిన చారిత్రాత్మక క్షణాన్ని యూఏఈ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆరోజును ఏటా ఈద్ అల్ ఎతిహాద్ పేరిట యూఏఈ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంటుంది. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు అద్భుతమైన ఫైర్ వర్క్స్ ను వీక్షించవచ్చు.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







