యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- November 17, 2025
యూఏఈ: యూఏఈలో ఈద్ అల్ ఎతిహాద్ ను పురస్కరించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 4 రోజులపాటు సెలవులు ప్రకటించారు.
డిసెంబర్ 1, 2 వ తేదీన ప్రభుత్వ రంగ ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటించగా, డిసెంబర్ 3న ప్రభుత్వ కార్యాలయాలు పునర్ ప్రారంభం అవుతాయి. అంతకుముందు నవంబర్ 29, 30 వ తేదీ సెలవులతో కలిపి నాలుగు రోజుల వీకెండ్ ఉద్యోగులకు లభిస్తుంది.
డిసెంబర్ 2, 1971న ఏడు ఎమిరేట్లు కలిసి యూఏఈగా ఏర్పడిన చారిత్రాత్మక క్షణాన్ని యూఏఈ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆరోజును ఏటా ఈద్ అల్ ఎతిహాద్ పేరిట యూఏఈ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంటుంది. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు అద్భుతమైన ఫైర్ వర్క్స్ ను వీక్షించవచ్చు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







