ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- November 17, 2025
రియాద్: అల్-షామ్లి గవర్నరేట్లో వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు చైనా నివాసితులను సౌదీ పౌరుడు అహ్మద్ అల్-అంజీ రక్షించాడు. చైనీయులు ప్రయాణిస్తున్న వాహనం వరద నీటిలో బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు లోపల చిక్కుకున్నారని గ్రహించిన అహ్మద్, వేగంగా స్పందించి నీటిలోకి ప్రవేశించాడు. వరదలో కొట్టుకుపోయే ప్రమాదంలో ఉన్న ఇద్దరిని సురక్షితంగా రక్షించాడు.
మరోవైపు, మక్కా, మదీనా మరియు రియాద్ ప్రాంతాలతో సహా సౌదీ అరేబియా అంతటా భారీ వర్షాలు , ఉరుములతో కూడిన తుఫానుల నేపథ్యంలో ఈ రక్షణ జరిగింది. ఇదిలాఉండగా, ఈ సీజన్ లో సౌదీ వ్యాప్తంగా తీవ్రమైన వర్షపాతం ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







