ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- November 17, 2025
రియాద్: అల్-షామ్లి గవర్నరేట్లో వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు చైనా నివాసితులను సౌదీ పౌరుడు అహ్మద్ అల్-అంజీ రక్షించాడు. చైనీయులు ప్రయాణిస్తున్న వాహనం వరద నీటిలో బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు లోపల చిక్కుకున్నారని గ్రహించిన అహ్మద్, వేగంగా స్పందించి నీటిలోకి ప్రవేశించాడు. వరదలో కొట్టుకుపోయే ప్రమాదంలో ఉన్న ఇద్దరిని సురక్షితంగా రక్షించాడు.
మరోవైపు, మక్కా, మదీనా మరియు రియాద్ ప్రాంతాలతో సహా సౌదీ అరేబియా అంతటా భారీ వర్షాలు , ఉరుములతో కూడిన తుఫానుల నేపథ్యంలో ఈ రక్షణ జరిగింది. ఇదిలాఉండగా, ఈ సీజన్ లో సౌదీ వ్యాప్తంగా తీవ్రమైన వర్షపాతం ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









