యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- November 18, 2025
యూఏఈ: యూఏఈలో పర్సనల్ లోన్ల పై అమలులో ఉన్న కనీస సాలరీ నిబంధనను తొలగించారు. ఇంతుకు ముందు వ్యక్తిగత ఫైనాన్సింగ్ పొందడానికి మినిమం సాలరీ దాదాపు 5,000 దిర్హామ్లుగా నిర్ణయించారు.ఇప్పుడు ఈ పరిమితిని రద్దు చేయాలని బ్యాంకులను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది.
తక్కువ ఆదాయం ఉన్నవారికి "క్యాష్ ఆన్ డిమాండ్" ఉత్పత్తులతో సహా ఆర్థిక సేవలకు విస్తృత ప్రచారాన్ని కల్పించడం లక్ష్యంగా బ్యాంకులు స్వంతంగా సాలరీ పరిమితులను నిర్ణయిస్తాయి. యూఏఈలోని ప్రతి వ్యక్తికి అవసరమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నట్టు సెంట్రల్ బ్యాంకు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!







