ఖతార్ లో ఈద్ మొదటిరోజున ప్రార్ధనలు, ఉత్సవాలు
- July 18, 2015
నిన్నఖతార్ లో ఏర్పాటుచేయబడిన 360 మసీదులు, ప్రార్ధనాలయాలలో ఈద్-ఉల్-ఫిత్ర్ మొదటిరోజు ప్రార్ధనలు, ఉత్సవాలు మిన్నంటాయి. అధికవేడిని, ఉక్కపోతను తట్టుకుంటూ వేలమంది భక్తులుమసీదులలోనూ, ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన ప్రార్ధనా స్థాలాలలోనూ తెల్లవారుఝాము నుండే ప్రార్ధనలు చేయడం ఆరంభించారు. మాష్రైబ్ లోని చారిత్రాత్మక ఈద్ ప్రార్ధనా స్థలంలోను, ఇమామ్ ముహమ్మద్ అబ్దుల్ వాహాబ్ మసీదు ఇంకా అల్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ మహ్మౌద్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ (ఫానార్) లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కొన్నిచోట్ల ప్రార్ధనా సమయానికిముందే అవి కిక్కిరిసిపోవడం వల్ల, భక్తులు పేవ్మెంట్ ల మీదే ప్రార్ధనలు చేయడం కానవచ్చింది.
--వి.రాజ్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







