ఖతార్ లో ఈద్ మొదటిరోజున ప్రార్ధనలు, ఉత్సవాలు
- July 18, 2015
నిన్నఖతార్ లో ఏర్పాటుచేయబడిన 360 మసీదులు, ప్రార్ధనాలయాలలో ఈద్-ఉల్-ఫిత్ర్ మొదటిరోజు ప్రార్ధనలు, ఉత్సవాలు మిన్నంటాయి. అధికవేడిని, ఉక్కపోతను తట్టుకుంటూ వేలమంది భక్తులుమసీదులలోనూ, ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన ప్రార్ధనా స్థాలాలలోనూ తెల్లవారుఝాము నుండే ప్రార్ధనలు చేయడం ఆరంభించారు. మాష్రైబ్ లోని చారిత్రాత్మక ఈద్ ప్రార్ధనా స్థలంలోను, ఇమామ్ ముహమ్మద్ అబ్దుల్ వాహాబ్ మసీదు ఇంకా అల్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ మహ్మౌద్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ (ఫానార్) లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కొన్నిచోట్ల ప్రార్ధనా సమయానికిముందే అవి కిక్కిరిసిపోవడం వల్ల, భక్తులు పేవ్మెంట్ ల మీదే ప్రార్ధనలు చేయడం కానవచ్చింది.
--వి.రాజ్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









