ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- November 19, 2025
మస్కట్: ఒమన్ లో వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 247 మంది జైలు ఖైదీలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సుప్రీం క్షమాభిక్ష ప్రసాదించారు. జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ ఖైదీలను విడుదల చేయనున్నారు.
వివిధ కేసుల్లో దోషులుగా తేలిన వారితో కూడిన 247 మంది ఖైదీలకు రాజు స్వేచ్ఛను మంజూరు చేశారు. ఖైదీల సామాజిక మరియు మానసిక శ్రేయస్సును పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుల్తాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









