ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- November 19, 2025
మస్కట్: ఒమన్ లో వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 247 మంది జైలు ఖైదీలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సుప్రీం క్షమాభిక్ష ప్రసాదించారు. జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ ఖైదీలను విడుదల చేయనున్నారు.
వివిధ కేసుల్లో దోషులుగా తేలిన వారితో కూడిన 247 మంది ఖైదీలకు రాజు స్వేచ్ఛను మంజూరు చేశారు. ఖైదీల సామాజిక మరియు మానసిక శ్రేయస్సును పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుల్తాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









