ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- November 19, 2025
మస్కట్: ఒమన్ లో వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 247 మంది జైలు ఖైదీలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సుప్రీం క్షమాభిక్ష ప్రసాదించారు. జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ ఖైదీలను విడుదల చేయనున్నారు.
వివిధ కేసుల్లో దోషులుగా తేలిన వారితో కూడిన 247 మంది ఖైదీలకు రాజు స్వేచ్ఛను మంజూరు చేశారు. ఖైదీల సామాజిక మరియు మానసిక శ్రేయస్సును పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుల్తాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







