అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- November 20, 2025
మస్కట్: ఒమన్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అల్ అమెరాత్ గవర్నరేట్లోని అల్ ఉత్కియా ప్రాంతంలో నలుగురు పిల్లలతో కూడిన ఒమానీ కుటుంబం మరణించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వారు నిద్రపోతున్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అధికంగా పీల్చడం కారణంగా వారు అపస్మారక స్థితికి చేరుకొని, చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా









