అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- November 20, 2025
మస్కట్: ఒమన్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అల్ అమెరాత్ గవర్నరేట్లోని అల్ ఉత్కియా ప్రాంతంలో నలుగురు పిల్లలతో కూడిన ఒమానీ కుటుంబం మరణించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వారు నిద్రపోతున్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అధికంగా పీల్చడం కారణంగా వారు అపస్మారక స్థితికి చేరుకొని, చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







