అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- November 20, 2025
మస్కట్: ఒమన్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అల్ అమెరాత్ గవర్నరేట్లోని అల్ ఉత్కియా ప్రాంతంలో నలుగురు పిల్లలతో కూడిన ఒమానీ కుటుంబం మరణించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వారు నిద్రపోతున్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అధికంగా పీల్చడం కారణంగా వారు అపస్మారక స్థితికి చేరుకొని, చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









