అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- November 20, 2025
మస్కట్: ఒమన్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అల్ అమెరాత్ గవర్నరేట్లోని అల్ ఉత్కియా ప్రాంతంలో నలుగురు పిల్లలతో కూడిన ఒమానీ కుటుంబం మరణించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వారు నిద్రపోతున్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అధికంగా పీల్చడం కారణంగా వారు అపస్మారక స్థితికి చేరుకొని, చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







