'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'

- November 20, 2025 , by Maagulf
\'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది\'

అమరావతి: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సందర్శించారు.ఇప్పటికే 13 మంది నక్సలైట్లు హతమయ్యారని..మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోందని మావోల నిర్మూలించటమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com