ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- November 24, 2025
మస్కట్: జోర్డాన్లోని హషేమైట్ ఉప ప్రధాన మంత్రి , విదేశాంగ మంత్రి అయ్మాన్ సఫాదిని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది కలిశారు. విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునే మార్గాలను సమీక్షించారు. రాజకీయ, ఆర్థిక, విద్యా మరియు పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
రెండు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా ఆహార భద్రత, లాజిస్టిక్స్ మరియు కమ్యూనికేషన్స్ వంటి కీలక రంగాలలో పెట్టుబడులను విస్తరించడం, సహకార ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా పరిశీలించారు. పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులను పొందేందుకు నైతిక మద్దతు అందజేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్
- యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న బోల్లా శ్రీకాంత్ బొల్ల
- ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- 2026లో భారత్లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!







