సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!
- November 24, 2025
దమ్మామ్: సౌదీ అరేబియాలోని ఖాతిఫ్ లోని సఫ్వాను రాస్ తనూరాతో కలిపే కొత్త 15 కిలోమీటర్ల సఫ్వా–రహిమా రోడ్డును తూర్పు ప్రావిన్స్ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నయేఫ్ ప్రారంభించారు.ఈ ప్రాజెక్టులో 3.2 కిలోమీటర్ల జంట సీ బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇది అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గడంతోపాటు ఈ ప్రాంతం లో పెరుగుతున్న ఆర్థిక మరియు లాజిస్టిక్స్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
కొత్తగా ప్రారంభించిన సీ బ్రిడ్జ్ రాస్ తనూరా పోర్టుకు డైరెక్ట్, అదనపు యాక్సెస్ పాయింట్ను అందిస్తుందని రవాణా శాఖ మంత్రి అల్-జాసర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్, జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ ఇంజినీర్ బదర్ అల్-దులైమి మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







