సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!
- November 24, 2025
దమ్మామ్: సౌదీ అరేబియాలోని ఖాతిఫ్ లోని సఫ్వాను రాస్ తనూరాతో కలిపే కొత్త 15 కిలోమీటర్ల సఫ్వా–రహిమా రోడ్డును తూర్పు ప్రావిన్స్ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నయేఫ్ ప్రారంభించారు.ఈ ప్రాజెక్టులో 3.2 కిలోమీటర్ల జంట సీ బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇది అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గడంతోపాటు ఈ ప్రాంతం లో పెరుగుతున్న ఆర్థిక మరియు లాజిస్టిక్స్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
కొత్తగా ప్రారంభించిన సీ బ్రిడ్జ్ రాస్ తనూరా పోర్టుకు డైరెక్ట్, అదనపు యాక్సెస్ పాయింట్ను అందిస్తుందని రవాణా శాఖ మంత్రి అల్-జాసర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్, జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ ఇంజినీర్ బదర్ అల్-దులైమి మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









