కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- November 24, 2025
కువైట్: 2024–2025 కాలంలో పారదర్శకతను పెంచడానికి ప్రత్యేకమైన తనిఖీలు చేపట్టినట్టు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కువైట్ వ్యాపార వాతావరణాన్ని రక్షించడంతోపాటు ఆర్థిక నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఉట్టుకుందని తెలిపారు.
ఈ సందర్భంగా మొదటి దశలో నిబంధనలు పాటించిన 73,700 డీయాక్టివ్ కంపెనీలను తొలగించడం జరిగిందని తెలిపారు. ఒక్కొక్కరు 1,000 KD ల జరిమానాను ఎదుర్కంటారు. మొత్తం 2.845 మిలియన్ KD ల జరిమానా విధించినట్టు తెలిపారు. రెండవ దశలో 1,836 కంపెనీలకు ఒక్కొక్కదానికి 2,000 KD జరిమానా విధించారు, మొత్తం జరిమానాలు KD 3.672 మిలియన్లకు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







