కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- November 24, 2025
కువైట్: 2024–2025 కాలంలో పారదర్శకతను పెంచడానికి ప్రత్యేకమైన తనిఖీలు చేపట్టినట్టు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కువైట్ వ్యాపార వాతావరణాన్ని రక్షించడంతోపాటు ఆర్థిక నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఉట్టుకుందని తెలిపారు.
ఈ సందర్భంగా మొదటి దశలో నిబంధనలు పాటించిన 73,700 డీయాక్టివ్ కంపెనీలను తొలగించడం జరిగిందని తెలిపారు. ఒక్కొక్కరు 1,000 KD ల జరిమానాను ఎదుర్కంటారు. మొత్తం 2.845 మిలియన్ KD ల జరిమానా విధించినట్టు తెలిపారు. రెండవ దశలో 1,836 కంపెనీలకు ఒక్కొక్కదానికి 2,000 KD జరిమానా విధించారు, మొత్తం జరిమానాలు KD 3.672 మిలియన్లకు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు







