సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- November 28, 2025
మస్కట్: రసాయన ఆయుధాల నిషేధానికి ఒమన్ పిలుపునిచ్చింది. హేగ్లో జరిగిన ముప్పైవ సెషన్లో నెదర్లాండ్స్ లోని ఒమన్ రాయబారి షేక్ అబ్దుల్లా అల్హార్తీ పాల్గొన్నారు. పాలస్తీనా మరియు లెబనాన్, సిరియాలోని పౌరులపై ఇజ్రాయెల్ నిర్వహించిన సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాల వాడకాన్ని ప్రతినిధులు ఖండించారు. ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను మరియు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పాటించాలని సూచించాయి. యుద్ధ ప్రాంతాలలో రసాయన పదార్థాల వాడకాన్ని అంతం చేయాలని మరియు రసాయన ఆయుధాలను పూర్తిగా నిషేధించాలని 23 దేశాల ప్రతినిధులు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









