సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- November 28, 2025
మస్కట్: రసాయన ఆయుధాల నిషేధానికి ఒమన్ పిలుపునిచ్చింది. హేగ్లో జరిగిన ముప్పైవ సెషన్లో నెదర్లాండ్స్ లోని ఒమన్ రాయబారి షేక్ అబ్దుల్లా అల్హార్తీ పాల్గొన్నారు. పాలస్తీనా మరియు లెబనాన్, సిరియాలోని పౌరులపై ఇజ్రాయెల్ నిర్వహించిన సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాల వాడకాన్ని ప్రతినిధులు ఖండించారు. ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను మరియు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పాటించాలని సూచించాయి. యుద్ధ ప్రాంతాలలో రసాయన పదార్థాల వాడకాన్ని అంతం చేయాలని మరియు రసాయన ఆయుధాలను పూర్తిగా నిషేధించాలని 23 దేశాల ప్రతినిధులు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!







