సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- November 28, 2025
మస్కట్: రసాయన ఆయుధాల నిషేధానికి ఒమన్ పిలుపునిచ్చింది. హేగ్లో జరిగిన ముప్పైవ సెషన్లో నెదర్లాండ్స్ లోని ఒమన్ రాయబారి షేక్ అబ్దుల్లా అల్హార్తీ పాల్గొన్నారు. పాలస్తీనా మరియు లెబనాన్, సిరియాలోని పౌరులపై ఇజ్రాయెల్ నిర్వహించిన సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాల వాడకాన్ని ప్రతినిధులు ఖండించారు. ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను మరియు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పాటించాలని సూచించాయి. యుద్ధ ప్రాంతాలలో రసాయన పదార్థాల వాడకాన్ని అంతం చేయాలని మరియు రసాయన ఆయుధాలను పూర్తిగా నిషేధించాలని 23 దేశాల ప్రతినిధులు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







