మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- December 08, 2025
మస్కట్: మస్కట్ లో "యువర్ అవేర్ నెస్, యువర్ సేఫ్టీ " అనే నినాదంతో వాతావరణ మరియు సునామీ ప్రమాదాలపై జాతీయ అవగాహన క్యాంపెయిన్ మస్కట్ లో నిర్వహించనున్నారు. ఇది మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా తుఫానులు మరియు సునామీల వల్ల కలిగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి జాతీయ సంసిద్ధతపై అవగాహన కల్పించనున్నారు.
జాతీయ అత్యవసర నిర్వహణ కేంద్రం, పౌర విమానయాన అథారిటీ, సమాచార మంత్రిత్వ శాఖ మరియు పౌర రక్షణ అంబులెన్స్ అథారిటీ నేతృత్వంలో ఈ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, సునామీలతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన పెంచడం ఈ క్యాంపెయిన్ ప్రాథమిక లక్ష్యమన్నారు. మస్కట్లో జరిగే మూడు రోజుల కార్యక్రమంలో సమావేశాలు, సెమినార్లు నిర్వహించడంతోపాటు ప్రత్యేక అవగాహన మెటీరియల్ ను పంపిణీ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!









