అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- December 10, 2025
అబుదాబి: అబుదాబిలోని రీమ్ ద్వీపంలోని ఒక భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించినట్లు, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. "అబుదాబి పోలీసులు మరియు అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ బృందాలు అల్ రీమ్ ద్వీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదాన్ని విజయవంతంగా అదుపు చేశాయి." అని వారు Xలో ఒక పోస్ట్లో తెలిపారు.
కాగా, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇన్ఫ్లుయెన్సర్లు షేర్ చేసిన వీడియోలలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి కనిపించే పొగ వెలువడటాన్ని చూపించాయి.అయితే, అధికారిక వనరుల నుండి మాత్రమే అప్డేట్ లను ఫాలో కావాలని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష









