అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- December 10, 2025
అబుదాబి: అబుదాబిలోని రీమ్ ద్వీపంలోని ఒక భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించినట్లు, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. "అబుదాబి పోలీసులు మరియు అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ బృందాలు అల్ రీమ్ ద్వీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదాన్ని విజయవంతంగా అదుపు చేశాయి." అని వారు Xలో ఒక పోస్ట్లో తెలిపారు.
కాగా, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇన్ఫ్లుయెన్సర్లు షేర్ చేసిన వీడియోలలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి కనిపించే పొగ వెలువడటాన్ని చూపించాయి.అయితే, అధికారిక వనరుల నుండి మాత్రమే అప్డేట్ లను ఫాలో కావాలని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







