అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- December 10, 2025
అబుదాబి: అబుదాబిలోని రీమ్ ద్వీపంలోని ఒక భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించినట్లు, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. "అబుదాబి పోలీసులు మరియు అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ బృందాలు అల్ రీమ్ ద్వీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదాన్ని విజయవంతంగా అదుపు చేశాయి." అని వారు Xలో ఒక పోస్ట్లో తెలిపారు.
కాగా, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇన్ఫ్లుయెన్సర్లు షేర్ చేసిన వీడియోలలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి కనిపించే పొగ వెలువడటాన్ని చూపించాయి.అయితే, అధికారిక వనరుల నుండి మాత్రమే అప్డేట్ లను ఫాలో కావాలని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









