ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- December 14, 2025
కువైట్: కెనడియన్ కాలేజ్ ఆఫ్ కువైట్ (CCK) లో ఇండియన్ బుక్ కార్నర్ ను కువైట్లోని భారత రాయబారి పరమిత త్రిపాఠిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ భాషల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భారత్ -కువైట్ విద్యా సంబంధాలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కువైట్లోని విద్యార్థులను భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొన్నది. వీరిలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సీనివాసన్ , ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ ఉన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్







