ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- December 14, 2025
కువైట్: కెనడియన్ కాలేజ్ ఆఫ్ కువైట్ (CCK) లో ఇండియన్ బుక్ కార్నర్ ను కువైట్లోని భారత రాయబారి పరమిత త్రిపాఠిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ భాషల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భారత్ -కువైట్ విద్యా సంబంధాలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కువైట్లోని విద్యార్థులను భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొన్నది. వీరిలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సీనివాసన్ , ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ ఉన్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!









