ఖతార్ లో త్వరలో ఇళ్ల వద్దకే రేషన్ డెలివరీ..!!
- December 24, 2025
దోహా: ఖతార్లోని అర్హత కలిగిన పౌరులకు సబ్సిడీ ఫుడ్ రేషన్ల కోసం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త హోమ్ డెలివరీ సేవను ఆవిష్కరించింది.రఫీక్ మరియు స్నూను సహకారంతో ఈ సేవ అమలు చేయబడుతుందని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్లో ప్రకటించింది.లబ్ధిదారుల ఆహార సామాగ్రిని నేరుగా వారి ఇంటి వద్దకే డెలివరీ చేస్తారని తెలిపింది.
కచ్చితమైన డెలివరీని నిర్ధారించడానికి లబ్ధిదారులకు కోడ్ పంపబడుతుందని, 25QR డెలివరీ రుసుము వర్తిస్తుందని వెల్లడించింది. దేశంలో అవసరమైన ప్రజా సేవల్లో డిజిటల్ మార్పులను ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంది.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







