రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- December 24, 2025
రియాద్: రియాద్ మెట్రోలో వార్షిక టిక్కెట్లు మరియు విద్యార్థుల కోసం టర్మ్ టిక్కెట్ల ధరలను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఇవి జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి. వార్షిక టిక్కెట్లు డిజిటల్ మరియు ప్లాస్టిక్ రెండు రూపాల్లోనూ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉంటాయని అథారిటీ స్పష్టం చేసింది. వీటిలో స్టాండర్డ్ క్లాస్ టిక్కెట్ ధర SR1,260 మరియు ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధర SR3,150గా ప్రకటించారు.
పాఠశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం సెమిస్టర్ టిక్కెట్లను కూడా ప్రకటించింది. ఇవి డిజిటల్ మరియు ప్లాస్టిక్ రెండు రూపాల్లోనూ అందుబాటులో ఉంటాయి. ఈ టిక్కెట్లు కేవలం స్టాండర్డ్ క్లాస్లో మాత్రమే SR260 ధరకు అందుబాటులో ఉంటాయి. యాక్టివేషన్ తేదీ నుండి నాలుగు నెలల పాటు చెల్లుబాటు అవుతాయి. ఇది పూర్తి సెమిస్టర్ను కవర్ చేస్తుందని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









