కాబినెట్ లో ఎన్ఆర్ఐ ల సమస్యలు గురించి చర్చిస్తాం: మంత్రి కేటీఆర్
- July 27, 2016
ఎన్ఆర్ఐల సమస్యలపై త్వరలో కేబినెట్ లో చర్చిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో ఎన్ఆర్ఐ పాలసీపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... త్వరలో కొత్త ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామన్నారు. ఎల్లుండి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ని కలుస్తానన్నారు. అలాగే ఏజెంట్ల మోసాలను అరికడతామని మంత్రి పేర్కొన్నారు.
_1469636523.jpg)
_1469636546.jpg)
_1469636565.jpg )
_1469687241.jpg)
_1469687258.jpg)

తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







