కాబినెట్ లో ఎన్ఆర్ఐ ల సమస్యలు గురించి చర్చిస్తాం: మంత్రి కేటీఆర్

- July 27, 2016 , by Maagulf

ఎన్ఆర్ఐల సమస్యలపై త్వరలో కేబినెట్ లో చర్చిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో ఎన్‌ఆర్‌ఐ పాలసీపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... త్వరలో కొత్త ఎన్‌ఆర్‌ఐ పాలసీ ప్రకటిస్తామన్నారు. ఎల్లుండి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ని కలుస్తానన్నారు. అలాగే ఏజెంట్ల మోసాలను అరికడతామని మంత్రి పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com