అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- December 25, 2025
అమరావతి: ఏపీ సీఐడీ పోలీసులు కంబోడియా దేశానికి చెందిన అంతర్జాతీయ సైబర్ నేర ముఠా నెట్వర్క్ను ఛేదించారు.విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఒక నిందితుడిని పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేశారు.
డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని సీఐడీ(CID) అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద 1,400 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో సిమ్ బాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







