హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- December 26, 2025
మనామా: సెలూన్లో హెయిర్ డై చికిత్స తర్వాత తనకు కాలిన గాయాలు మరియు తలపై గాయాలు అయ్యాయని బహ్రెయిన్ మహిళ ఒకరు పరిహారం కొరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. న్యాయవాది ఫాతిమా అల్-ఖబ్బాజ్ ప్రకారం, ఎనిమిదవ లోవర్ సివిల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో ఆ మహిళ సెలూన్ నుండి BD5,000 నష్టపరిహారం కోరింది. తన జుట్టుకు డై పెట్టిన వెంటనే తనకు మంటగా అనిపించిందని మరియు సెలూన్ ఉద్యోగికి ఆ విషయాన్ని చెప్పినట్లు, అది సాధారణమని వారు చెప్పారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అనంతరం అది కాలిన గాయాంతోపాటు జుట్టు కుదుళ్లకు నష్టం కలిగించిందని, తరువాత ప్రత్యేక చర్మవ్యాధి క్లినిక్ ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిపింది.
కాగా, సదరు పిటీషనర్ కు జరిగిన గాయాలు కెరాటిన్ చికిత్స వల్ల సంభవించాయని, సెలూన్ అందించిన సర్వీస్ వల్ల కాదని సెలూన్ తరపు న్యాయవాది వాదించారు. ఇటీవల బ్యూటీ సెలూన్లో కెరాటిన్ చికిత్స తర్వాత నెత్తిమీద తేలికపాటి కాలిన గాయాల కోసం ఆమె క్లినిక్ను సందర్శించినట్లు వైద్య నివేదికలు సమర్పించడంతో కోర్టు పరిహారానికి సంబంధించిన పిటీషన్ ను కొట్టివేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







