షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- December 30, 2025
మనామా: షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే, బుసైతీన్లోని అవెన్యూ 105తో కలిపే బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి ఇబ్రహీం బిన్ హసన్ అల్ హవాజ్ తెలిపారు.
రెండు లేన్ల బ్రిడ్జి మనామాను ముహర్రక్ రింగ్ రోడ్కు కలుపుతుంది. క్యాపిటల్ గవర్నరేట్ మధ్య రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









