షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- December 30, 2025
మనామా: షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే, బుసైతీన్లోని అవెన్యూ 105తో కలిపే బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి ఇబ్రహీం బిన్ హసన్ అల్ హవాజ్ తెలిపారు.
రెండు లేన్ల బ్రిడ్జి మనామాను ముహర్రక్ రింగ్ రోడ్కు కలుపుతుంది. క్యాపిటల్ గవర్నరేట్ మధ్య రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









