రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..

- January 02, 2026 , by Maagulf
రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణ రాష్ట్రం (TG) లోని జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంను సందర్శించనున్నారు. రూ.30.19 కోట్ల టీటీడీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆయనతో పాటు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ శాసనమండలి విప్ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కొడిమ్యాలలోని ఓ రిసార్టులో తెలంగాణ జనసేన నేతలతో పవన్ సమావేశం కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com