ఒమన్లో సోదరి మరణంపై గాయని చిత్ర సంతాపం..!!
- January 06, 2026
మస్కట్: ప్రముఖ భారతీయ నేపథ్య గాయని చిత్ర అయ్యర్, ఒమన్లోని జెబెల్ షామ్స్ ప్రాంతంలో జరిగిన ట్రెక్కింగ్ ప్రమాదంలో మరణించిన తన సోదరి శారదా అయ్యర్ మరణంపై సంతాపం తెలిపారు. మస్కట్లో నివసిస్తున్న 52 ఏళ్ల శారదా అయ్యర్, కేరళలోని తజవాకు చెందిన భారతీయ ప్రవాసి. ఆమె దివంగత వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆర్.డి. అయ్యర్ మరియు రోహిణి అయ్యర్ దంపతులకు జన్మించారు. శారదా అయ్యర్ మృతదేహాన్ని ఒమన్ నుండి కేరళకు తరలిస్తున్నారు. జనవరి 7న తజవాలోని వారి పూర్వీకుల ఇంట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తన సోదరి మరణాన్ని ప్రకటిస్తూ, చిత్ర అయ్యర్ ఇన్స్టాగ్రామ్లో ఎమేషనల్ పోస్ట్ పెట్టారు. "పరుగెత్తు, సోదరీ! నువ్వు చాలా వేగంగా పరుగెడుతున్నావు! కానీ నేను కూడా కలుస్తాను... ఎప్పటికైనా... త్వరలోనే, వాగ్దానం చేస్తున్నాను," అని ఆమె రాసుకొచ్చారు.
తాజా వార్తలు
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...









