ఒమన్లో సోదరి మరణంపై గాయని చిత్ర సంతాపం..!!
- January 06, 2026
మస్కట్: ప్రముఖ భారతీయ నేపథ్య గాయని చిత్ర అయ్యర్, ఒమన్లోని జెబెల్ షామ్స్ ప్రాంతంలో జరిగిన ట్రెక్కింగ్ ప్రమాదంలో మరణించిన తన సోదరి శారదా అయ్యర్ మరణంపై సంతాపం తెలిపారు. మస్కట్లో నివసిస్తున్న 52 ఏళ్ల శారదా అయ్యర్, కేరళలోని తజవాకు చెందిన భారతీయ ప్రవాసి. ఆమె దివంగత వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆర్.డి. అయ్యర్ మరియు రోహిణి అయ్యర్ దంపతులకు జన్మించారు. శారదా అయ్యర్ మృతదేహాన్ని ఒమన్ నుండి కేరళకు తరలిస్తున్నారు. జనవరి 7న తజవాలోని వారి పూర్వీకుల ఇంట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తన సోదరి మరణాన్ని ప్రకటిస్తూ, చిత్ర అయ్యర్ ఇన్స్టాగ్రామ్లో ఎమేషనల్ పోస్ట్ పెట్టారు. "పరుగెత్తు, సోదరీ! నువ్వు చాలా వేగంగా పరుగెడుతున్నావు! కానీ నేను కూడా కలుస్తాను... ఎప్పటికైనా... త్వరలోనే, వాగ్దానం చేస్తున్నాను," అని ఆమె రాసుకొచ్చారు.
తాజా వార్తలు
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!







