గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- January 08, 2026
కైరో: ఈజిప్ట్ లో పర్యటిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైది గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఈజిప్షియన్ నాగరికతను ప్రతిబింబించే అరుదైన పురావస్తు సేకరణలను వీక్షించారు. తన పర్యటనలో ఆయన రెండవ రామెసెస్ రాజు విగ్రహం, ప్రసిద్ధ తూతన్ఖామున్ రాజు సేకరణలతోపాటు అనేక ప్రముఖ కళాఖండాలను వీక్షించారు.
ఈజిప్ట్ చారిత్రక వారసత్వాన్ని చక్కగా సేకరించి, ప్రదర్శించారని మ్యూజియం సిబ్బందిని సయ్యద్ బదర్ ప్రశంసించారు. రెండు సోదర దేశాల మధ్య నాగరిక ఏకీకరణ మరియు జ్ఞాన మార్పిడికి మద్దతు ఇచ్చే విధంగా సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







