ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- January 22, 2026
ఐఫోన్ యూజర్లకు శుభవార్త. ఆపిల్ తన డిజిటల్ పేమెంట్స్ సర్వీస్ ఆపిల్ పేని భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ మాస్టర్ కార్డ్, వీసా మరియు ఇతర అంతర్జాతీయ కార్డ్ నెట్వర్క్లతో చర్చలు కొనసాగిస్తోంది.
కార్డ్ & UPI పేమెంట్స్ సర్వీస్
వార్తల ప్రకారం, ఈ ఏడాదిలోనే ఆపిల్ పేని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రారంభ దశలో, ఈ సర్వీస్ కార్డ్ బేస్డ్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్పై దృష్టి సారించి, తదుపరి దశలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ తో అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఈ కొత్త సర్వీస్ ద్వారా, ఐఫోన్ యూజర్లు భారతదేశంలో సౌకర్యవంతంగా, సురక్షితంగా మరియు వేగంగా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించగలుగుతారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









