సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- January 24, 2026
రియాద్: రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ కొత్తగా ప్రారంభించిన సౌదీ ప్రాపర్టీస్ ప్లాట్ఫామ్లో ప్రచురించబడిన అధికారిక వివరాల ప్రకారం..సుమారు 170జోన్లలో సౌదీయేతరులు రియల్ ఎస్టేట్ను కలిగి ఉండవచ్చు.ఇందులో రియాద్ మరియు జెడ్డాతో సహా ప్రధాన నగరాల్లోని ప్రాంతాలు ఉన్నాయి. కాగా, మక్కా మరియు మదీనాలో పరిమితులకు లోబడి రియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు.ఈ 170 జోన్లకు సంబంధించిన మ్యాప్ వివరాలతో సౌదీ ప్రాపర్టీస్ ప్లాట్ఫామ్లో పొందుపరిచినట్లు అథారిటీ అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







