దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- January 24, 2026
యూఏఈ: ట్రక్ డీజిల్ చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులకు దుబాయ్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. ట్రక్కును దొంగిలించి డీజిల్ను చోరీ చేసిన మొదటి నిందితుడికి 1,650 దిర్హామ్ల జరిమానా విధించగా, దొంగిలించబడిన ఇంధనాన్ని కొనుగోలు చేసిన రెండవ నిందితుడికి 450 దిర్హామ్ల జరిమానా విధించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని CCTV ఫుటేజ్ల సాయంతో కేసును పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!









