దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- January 24, 2026
యూఏఈ: ట్రక్ డీజిల్ చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులకు దుబాయ్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. ట్రక్కును దొంగిలించి డీజిల్ను చోరీ చేసిన మొదటి నిందితుడికి 1,650 దిర్హామ్ల జరిమానా విధించగా, దొంగిలించబడిన ఇంధనాన్ని కొనుగోలు చేసిన రెండవ నిందితుడికి 450 దిర్హామ్ల జరిమానా విధించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని CCTV ఫుటేజ్ల సాయంతో కేసును పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







