దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!

- January 24, 2026 , by Maagulf
దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!

యూఏఈ: ట్రక్ డీజిల్ చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులకు దుబాయ్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. ట్రక్కును దొంగిలించి డీజిల్‌ను చోరీ చేసిన మొదటి నిందితుడికి 1,650 దిర్హామ్‌ల జరిమానా విధించగా, దొంగిలించబడిన ఇంధనాన్ని కొనుగోలు చేసిన రెండవ నిందితుడికి 450 దిర్హామ్‌ల జరిమానా విధించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని CCTV ఫుటేజ్‌ల సాయంతో కేసును పరిష్కరించినట్లు పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com