దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- January 24, 2026
యూఏఈ: ట్రక్ డీజిల్ చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులకు దుబాయ్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. ట్రక్కును దొంగిలించి డీజిల్ను చోరీ చేసిన మొదటి నిందితుడికి 1,650 దిర్హామ్ల జరిమానా విధించగా, దొంగిలించబడిన ఇంధనాన్ని కొనుగోలు చేసిన రెండవ నిందితుడికి 450 దిర్హామ్ల జరిమానా విధించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని CCTV ఫుటేజ్ల సాయంతో కేసును పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









