వారాంతపు వాతావరణం : యు ఏ ఇ అంతటా పెరిగే ఉష్ణోగ్రతలు
- July 29, 2016దేశవ్యాప్తంగా వేడిగా వాతావరణం మారుతుందని , ఈ వారాంతంలో పాదరస మట్టం అధిక స్థాయికి పెరుగుతుందని వాతావరణశాఖ యుఎఇ యొక్క నివాసితులకు తెలిపింది.దేశంలోని చాలా ప్రాంతాలలో వేడి ,అత్యంత వేడి గా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాస్త్రం మరియు సీస్మాలజీ యుఎఇకి చెందిన నేషనల్ సెంటర్ (NCMS) తెలిపింది. అంతర్గత ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయికి వాతావరణం మారి మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతుందని భావిస్తున్నారు , శుక్రవారం ( నేడు ) వాతావరణం సాధారణంగా మబ్బుగా ఉండి వేడితో కూడిన అతి వేడి వాతావరణం అత్యంత ప్రదేశాలలో ఉంటుందని ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతుంటాయని వాతావరణశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ