వారాంతపు వాతావరణం : యు ఏ ఇ అంతటా పెరిగే ఉష్ణోగ్రతలు
- July 29, 2016
దేశవ్యాప్తంగా వేడిగా వాతావరణం మారుతుందని , ఈ వారాంతంలో పాదరస మట్టం అధిక స్థాయికి పెరుగుతుందని వాతావరణశాఖ యుఎఇ యొక్క నివాసితులకు తెలిపింది.దేశంలోని చాలా ప్రాంతాలలో వేడి ,అత్యంత వేడి గా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాస్త్రం మరియు సీస్మాలజీ యుఎఇకి చెందిన నేషనల్ సెంటర్ (NCMS) తెలిపింది. అంతర్గత ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయికి వాతావరణం మారి మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతుందని భావిస్తున్నారు , శుక్రవారం ( నేడు ) వాతావరణం సాధారణంగా మబ్బుగా ఉండి వేడితో కూడిన అతి వేడి వాతావరణం అత్యంత ప్రదేశాలలో ఉంటుందని ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతుంటాయని వాతావరణశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ