వారాంతపు వాతావరణం : యు ఏ ఇ అంతటా పెరిగే ఉష్ణోగ్రతలు
- July 29, 2016
దేశవ్యాప్తంగా వేడిగా వాతావరణం మారుతుందని , ఈ వారాంతంలో పాదరస మట్టం అధిక స్థాయికి పెరుగుతుందని వాతావరణశాఖ యుఎఇ యొక్క నివాసితులకు తెలిపింది.దేశంలోని చాలా ప్రాంతాలలో వేడి ,అత్యంత వేడి గా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాస్త్రం మరియు సీస్మాలజీ యుఎఇకి చెందిన నేషనల్ సెంటర్ (NCMS) తెలిపింది. అంతర్గత ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయికి వాతావరణం మారి మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతుందని భావిస్తున్నారు , శుక్రవారం ( నేడు ) వాతావరణం సాధారణంగా మబ్బుగా ఉండి వేడితో కూడిన అతి వేడి వాతావరణం అత్యంత ప్రదేశాలలో ఉంటుందని ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతుంటాయని వాతావరణశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!









