వారాంతపు వాతావరణం : యు ఏ ఇ అంతటా పెరిగే ఉష్ణోగ్రతలు
- July 29, 2016
దేశవ్యాప్తంగా వేడిగా వాతావరణం మారుతుందని , ఈ వారాంతంలో పాదరస మట్టం అధిక స్థాయికి పెరుగుతుందని వాతావరణశాఖ యుఎఇ యొక్క నివాసితులకు తెలిపింది.దేశంలోని చాలా ప్రాంతాలలో వేడి ,అత్యంత వేడి గా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాస్త్రం మరియు సీస్మాలజీ యుఎఇకి చెందిన నేషనల్ సెంటర్ (NCMS) తెలిపింది. అంతర్గత ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయికి వాతావరణం మారి మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతుందని భావిస్తున్నారు , శుక్రవారం ( నేడు ) వాతావరణం సాధారణంగా మబ్బుగా ఉండి వేడితో కూడిన అతి వేడి వాతావరణం అత్యంత ప్రదేశాలలో ఉంటుందని ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతుంటాయని వాతావరణశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!







