ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- January 26, 2026
దోహా: ఖతార్ లో ప్రముఖ రిటైల్ కేంద్రమైన లులు హైపర్మార్కెట్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఇండియా ఉత్సవ్’ను ప్రారంభించింది. ఇది ఖతార్లోని తమ హైపర్మార్కెట్లన్నింటిలో ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ఉత్సవాన్ని ఖతార్లోని భారత రాయబారి విపుల్, లులు గ్రూప్ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అల్తాఫ్ ప్రారంభించారు.
ఈ వేడుకలో భాగంగా లులు హైపర్మార్కెట్లలో ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన సేంద్రీయ, ప్రత్యేక వస్తువులతో సహా అనేక రకాల భారతీయ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









