ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- January 26, 2026
దోహా: ఖతార్ లో ప్రముఖ రిటైల్ కేంద్రమైన లులు హైపర్మార్కెట్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఇండియా ఉత్సవ్’ను ప్రారంభించింది. ఇది ఖతార్లోని తమ హైపర్మార్కెట్లన్నింటిలో ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ఉత్సవాన్ని ఖతార్లోని భారత రాయబారి విపుల్, లులు గ్రూప్ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అల్తాఫ్ ప్రారంభించారు.
ఈ వేడుకలో భాగంగా లులు హైపర్మార్కెట్లలో ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన సేంద్రీయ, ప్రత్యేక వస్తువులతో సహా అనేక రకాల భారతీయ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









