బహ్రెయిన్ సైబర్ భద్రతా కేంద్రం గా మారనుంది
- July 29, 2016
మనామా: బహ్రెయిన్ దేశం సైబర్ భద్రతా కేంద్రం గా మారనుంది. సైబర్ టెక్నాలజీలు మరియు భద్రత కోసం ఒక 'ఎక్స్ లెన్స్ సెంటర్' లండన్ ఆధారిత వాబాన్ గ్రూప్ నిపుణుల బృందం బహ్రెయిన్ ను ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టు అమలు తో, సుమారుగా 23 కంపెనీలు సైబర్ టెక్నాలజీలు మరియు భద్రతా యొక్క వివిధ కోణాలు నిపుణులైన బహరేన్ కు వస్తున్నారు. వాబాన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిచ్ స్చేర్ర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోకి నైపుణ్యం మరియు సాంకేతికత రావడంతో సహాయం చేసేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయి. సైబర్-నేరస్థుల బారి నుండి సంస్థలు లేదా ప్రభుత్వ సంస్థలకు తమను తాము రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
బహ్రెయిన్ దేశంలో వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. "ఇది ఉద్యోగాలను సృష్టించటానికి మరియు ఎన్నో ఆవిష్కరణ రూపొందేందుకు సహాయపడుతుంది. ఆ సంస్థల యొక్క ఉమ్మడి ప్రయత్నాలు మరియు స్థానిక వనరులను ఈ ప్రాంతం నుండి మేధో సంపత్తిని అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని "స్చేర్ర్ విశదీకరించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









