బహ్రెయిన్ సైబర్ భద్రతా కేంద్రం గా మారనుంది
- July 29, 2016
మనామా: బహ్రెయిన్ దేశం సైబర్ భద్రతా కేంద్రం గా మారనుంది. సైబర్ టెక్నాలజీలు మరియు భద్రత కోసం ఒక 'ఎక్స్ లెన్స్ సెంటర్' లండన్ ఆధారిత వాబాన్ గ్రూప్ నిపుణుల బృందం బహ్రెయిన్ ను ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టు అమలు తో, సుమారుగా 23 కంపెనీలు సైబర్ టెక్నాలజీలు మరియు భద్రతా యొక్క వివిధ కోణాలు నిపుణులైన బహరేన్ కు వస్తున్నారు. వాబాన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిచ్ స్చేర్ర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోకి నైపుణ్యం మరియు సాంకేతికత రావడంతో సహాయం చేసేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయి. సైబర్-నేరస్థుల బారి నుండి సంస్థలు లేదా ప్రభుత్వ సంస్థలకు తమను తాము రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
బహ్రెయిన్ దేశంలో వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. "ఇది ఉద్యోగాలను సృష్టించటానికి మరియు ఎన్నో ఆవిష్కరణ రూపొందేందుకు సహాయపడుతుంది. ఆ సంస్థల యొక్క ఉమ్మడి ప్రయత్నాలు మరియు స్థానిక వనరులను ఈ ప్రాంతం నుండి మేధో సంపత్తిని అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని "స్చేర్ర్ విశదీకరించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







